మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్ రెడ్డి (ఐఏఎస్) బుధవారం డమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ డివిజన్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించి, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



